పలువురు నడిచిన బాటనఁ
మెలగుట తలవంపనుకొని మిడిమేలముతో
తొలగిన వాడైన కడకు
కలువక తప్పదు ధరణినిఁ గదరా శాస్త్రీ
భా:- అందరూ వెళ్ళే దారిలో వెళ్ళడమే నామోషీ అని భావించిన వారు కూడ చివరకు మట్టిలోనే కలుస్తారు కదా?
మెలగుట తలవంపనుకొని మిడిమేలముతో
తొలగిన వాడైన కడకు
కలువక తప్పదు ధరణినిఁ గదరా శాస్త్రీ
భా:- అందరూ వెళ్ళే దారిలో వెళ్ళడమే నామోషీ అని భావించిన వారు కూడ చివరకు మట్టిలోనే కలుస్తారు కదా?
No comments:
Post a Comment