Saturday, August 20, 2011

నా దారి వేరు

పలువురు నడిచిన బాటనఁ
మెలగుట తలవంపనుకొని మిడిమేలముతో
తొలగిన వాడైన కడకు
కలువక తప్పదు ధరణినిఁ గదరా శాస్త్రీ

భా:- అందరూ వెళ్ళే దారిలో వెళ్ళడమే నామోషీ అని భావించిన వారు కూడ చివరకు మట్టిలోనే కలుస్తారు కదా?

No comments: