సిరులెన్నైననుఁ జాలవు
తరుణుల సరసము చివరికు తలనొప్పేయౌ
పరమగు పదవిని పొందగ
గురుపాదములందు భక్తిఁ గోరుమ శాస్త్రీ!
తరుణుల సరసము చివరికు తలనొప్పేయౌ
పరమగు పదవిని పొందగ
గురుపాదములందు భక్తిఁ గోరుమ శాస్త్రీ!
భా:- మనుషులను నడిపేవి మూడు: డబ్బు, అధికారం, స్త్రీలోభం. దీన్నే శ్రీ రామకృష్ణులు "కామినీ కాంచనాలు" అనేవారు. ఇవి మనసును భ్రమింపజేసినట్టుగా మాతృభక్తి కూడా చెయ్యలేదు. ఇవి ఎంత పొందినా సంతృప్తి ఉండదు. అన్నిటికంటే ఉత్తమమైన సిరి, సుఖం, పదవి - ముక్తి. అది పొందాలంటే గురుపాదాల మీద అచంచలమైన భక్తీ ఉండాలి. అది కలగాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహం ఉండాలి. అది కోరుకోవాలి. మిగతావి అన్నీ కలవంటివే.
No comments:
Post a Comment